శ్రీరెడ్డిపై నటి కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారని కళ్యాణి ఫిర్యాదులో పేర్కోన్నారు. తనపై అసభ్యకరంగా మాట్లాడిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు విజ్ణప్తి చేశారు. కళ్యాణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.