తన భర్త ఒడిలో సేదతీరింది బాలీవు్ బ్యూటీ బిపాసాబసు. ఇతర భాషా నటీనటులు మాల్దీవులకు టూర్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు సినీ సెలబ్రిటీలు. తాజాగా మరో బాలీవుడ్ కపుల్ మాల్దీవులకు వెళ్లారు. బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబసు..కరణ్ సింగ్ గ్రోవర్ మాల్దీవులకు వెళ్లారు. బిపాసాబసు అందమైన సముద్రతీరాన తన భర్త కరణ్ ఒడిలో సేదతీరింది. బ్లాక్ మినీ డ్రెస్లో హాట్లుక్లో మెరిసిపోయింది బిపాసాబసు. ‘ఈ ఏడాది నా రెండో ఫేవరేట్ రోజు ఇక్కడ (మాల్దీవుల్లో). కరణ్ సింగ్ గ్రోవర్స్ బర్త్ డే. ఐ లవ్ యూ. ఎక్కడైతే నీరు ఆకాశంతో కలిసే ప్రాంతంలో నువ్వు నేను..’అంటూ ఇన్ స్టాగ్రామ్లో ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది బిపాసాబసు.
#BipashaBasu and #KaranSinghGrover celebrate the latter’s birthday with a lavish spread. pic.twitter.com/NfnxO1sXfv
— Filmfare (@filmfare) February 23, 2021