నిధి అగర్వాల్ ఒక భారతీయ మోడల్,నటి, ఆమె బాలీవుడ్, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. 2017 లో మున్నా మైఖేల్ చిత్రంలో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది . ఆమె యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్.నిధి సినీ రంగం మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రం తో ప్రారంభించారు, ఈ చిత్రం కి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు ఇందులో తను డాలీ / దీపిక శర్మ పాత్రలు చేసారు. తరువాత 2018 లో చందూ మొండేటి దర్శకత్వం లో విడుదల అయిన సవ్యసాచి చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు, ఇందులో చిత్ర అనే పాత్ర వహించారు.2019 సంవత్సరం లో తెలుగు లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రం లో కథా నాయకి అయిన నికిత "నిక్కి" పాత్ర చేసారు. 2019 సంవత్సరం లో తెలుగు లో ఆమె పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన శంకర్ చిత్రం కి కథా నాయకి అయిన డాక్టర్ సారా (పింకీ) పాత్ర చేసారు.సోషల్ మీడియాలో అమ్మడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్. నిధి ధరించిన పింక్ కలర్ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్.. సెక్సీ లుక్ లో కుర్రాళ్ల మదిలో బంగారు నిధిలా కదలకుండా కూర్చుండిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్.