శతమానం భవతి మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించింది.. తాజాగా ఆమె చేతిలో ఏకంగా మూడు మూవీలున్నాయి.. తెలుగులో మంచి పాత్రలు వస్తుండటంతో ఇక్కక ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు ఆమె చెబుతున్నది.. అటు మలయాళం, తమిళంలో కూడా మూవీలు చేస్తున్నప్పటికీ తెలుగు మూవీలకు ప్రాధాన్యత ఇస్తానని అంటున్నది.