మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యాంబినేషన్ లో ఒక మూవీ రూపుదిద్దుకుంటున్నది.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది.. పూజా హెగ్డే కథనాయికిగా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతున్నది.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ లో జాయినైంది.. ఎన్టీఆర్, పూజాల మధ్య సీన్స్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతున్నది.. ఈ మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకురానుంది.