ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే సాక్ష్యం మూవీ ఆడియో రిలీజ్ వేడుక‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 07, 2018, 12:46 PM



యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఈ మూవీ ఈ నెల 20వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక‌ను ను ఈరోజు సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు.. దీనికోసం హైద‌రాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక‌ను సిద్దం చేస్తున్నారు. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రుకానున్నారు.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com