బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రానౌత్ నటించిన క్విన్ మూవీని దక్షిణాది భాషలలో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు..ఈ చిత్రం తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ కోసం తమన్నా, తమిళ వెర్షన్ షూటింగ్ కోసం కాజల్ ప్రస్తుతం పారిస్ లో ఉన్నారు. తెలుగు వెర్షన్ కు అ దర్శకుడు ప్రశాంత్ వర్మ్ డైరెక్టర్. ఇక తమిళ, మలయాళం వెర్షన్స్ కు అరవింద్ దర్శకుడు.