శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రం కోసం రెండు నెలలకు పైగా కోల్కతా లో షూటింగ్ జరిపారు. ఇటీవలే అక్కడ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షూటింగ్ నేపాల్లో జరుపుతారు. ఈ చిత్రానికి హను రాగవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ కోల్కతాలో చిత్రంలోని ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. దర్శకుడు హను రాఘవపూడి మంచి ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంట చూడముచ్చటగా కనిపించనున్నాు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రధారులు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జయకృష్ణ గుమ్మడి, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి.శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రం కోసం రెండు నెలలకు పైగా కోల్కతా లో షూటింగ్ జరిపారు. ఇటీవలే అక్కడ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షూటింగ్ నేపాల్లో జరుపుతారు. ఈ చిత్రానికి హను రాగవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ కోల్కతాలో చిత్రంలోని ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. దర్శకుడు హను రాఘవపూడి మంచి ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంట చూడముచ్చటగా కనిపించనున్నాు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రధారులు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జయకృష్ణ గుమ్మడి, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి.