ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్ క‌తా టు నేపాల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 11:17 AM



శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రం కోసం రెండు నెలలకు పైగా కోల్‌కతా లో షూటింగ్‌ జరిపారు. ఇటీవలే అక్కడ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షూటింగ్‌ నేపాల్‌లో జరుపుతారు. ఈ చిత్రానికి హను రాగవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.


చిత్ర నిర్మాత మాట్లాడుతూ కోల్‌కతాలో చిత్రంలోని ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. దర్శకుడు హను రాఘవపూడి మంచి ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా కనిపించనున్నాు. మురళీ శర్మ, సునీల్‌, వెన్నెల కిషోర్‌ ఇతర ముఖ్యపాత్రధారులు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు.


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జయకృష్ణ గుమ్మడి, నిర్మాతలు సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి.శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రం కోసం రెండు నెలలకు పైగా కోల్‌కతా లో షూటింగ్‌ జరిపారు. ఇటీవలే అక్కడ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షూటింగ్‌ నేపాల్‌లో జరుపుతారు. ఈ చిత్రానికి హను రాగవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.


చిత్ర నిర్మాత మాట్లాడుతూ కోల్‌కతాలో చిత్రంలోని ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. దర్శకుడు హను రాఘవపూడి మంచి ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా కనిపించనున్నాు. మురళీ శర్మ, సునీల్‌, వెన్నెల కిషోర్‌ ఇతర ముఖ్యపాత్రధారులు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జయకృష్ణ గుమ్మడి, నిర్మాతలు సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com