ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న బెల్లంకొండ ‘సాక్ష్యం’ మూవీ రిలీజ్

cinema |   | Published : Wed, Jul 18, 2018, 12:50 PM



యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, హాట్ బ్యాటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. ఈ క్రేజీ యాక్షన్‌ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా చాలా కొత్తగా ఉండనుంది. అన్నీ కమర్షియల్‌ అంశాలు జోడించి, ప్రకృతిని కేంద్రబిందువుగా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ది.. ఈ నెల 27 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం అని తెలిపాడు.


ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్‌కుమార్‌, మీనా, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్‌ ఎ.విల్సన్‌, మాటలు సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం హర్షవర్థన్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com