ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసిన 'కలియుగం పట్టణంలో'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 08:50 PM



రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'కలియుగం పట్టణంలో' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు హోలీ సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు.


ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మార్చి 22, 2024న విడుదల కానుంది. ఆస్కార్ విజేతలు చంద్రబోస్ మరియు భాస్కర భట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌తో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com