ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 05:29 PM



రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ కలియుగం పట్టణంలో అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా మార్చి 29, 2024న విడుదల కానుంది.

ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ జోడిగా నటిస్తుంది. ఆస్కార్ విజేతలు చంద్రబోస్ మరియు భాస్కర భట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌తో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com