ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలు పోస్ట్ చేసిన అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2017, 04:52 PM



ప్రముఖ యాంకర్లు అనసూయ, రష్మీ కలిసి దిగిన ఓ ఫొటో ఆసక్తికరంగా ఉంది. ఓ బేకరీలో తమకు ఇష్టమైన కేక్ తింటూ సెలబ్రేట్ చేసుకున్నామంటూ అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఆ బేకరీలో ఓ టేబుల్ వద్ద అనసూయ, రష్మీ నవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నారు. హాలోవీన్ కేక్ అన్నా, ఆ కేక్ తింటున్న ప్రదేశమన్నా తనకెంతో ఇష్టమని అనసూయ చెప్పింది. ఈ సందర్భంగా రష్మీ కొత్త చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన అనసూయ, ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇస్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com