ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 23న వైకుంఠపాళి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 09:11 PM



అజ్గర్‌ అలీ దర్శకుడుగా కాండ్రేగుల ఆది నారాయణ నిర్మాతగా సాయికేతన్‌, మేరి, నీలమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వైకుంఠపాళి. హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు పాటల సీడీని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ ప్రమాదకరమైన ఆటలా, అనుక్షణం ఉత్కంఠ కలిగించేలా స్క్రీన్‌ప్లే సాగుతుందన్నారు. ఈ నెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సముద్ర, వీర శంకర్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. సంగీతం : ప్రమోద్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com