వోగ్ ఇండియా మ్యాగజైన్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల ఫొటో షూట్ ఇచ్చింది. వోగ్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించింది. అనుష్క క్లోజప్ షాట్ ను కవర్ పై వేశారు. క్లోజప్ లో అనుష్క చాలా మత్తుగా చూస్తూ మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్ల గుండెళ్ల దడ పుట్టిస్తుంది అనిపిస్తుంది. అనుష్క శర్మ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.