ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా రామ్ చరణ్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 07:41 PM



మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. పక్కా మాస్ బీట్‌తో సాగిపోయే ఈ పాట మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది.  దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు..రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com