దిశకు జరిగింది కచ్చితంగా అన్యాయమే.. అంత కిరాతకంగా చంపిన వాళ్లను చంపడం తప్పే కాదు అంటున్నారు కానీ అలా చనిపోవడం మాత్రం సరైన పద్దతి కాదు అంటున్నారు కొందరు. ముఖ్యంగా అందులో రేణు దేశాయ్ కూడా ఇదే విషయంపై స్పందించింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. చనిపోయిన నలుగురు నిరుపేదలే.. వాళ్లు చేసింది తప్పే కానీ కచ్చితంగా ఇలా చంపుకుంటూ పోతే ఏం చెప్పాలని అంటూ ప్రశ్నించింది రేణు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. చనిపోయిన నలుగురు నిరుపేదలే.. వాళ్లు చేసింది తప్పే కానీ కచ్చితంగా ఇలా చంపుకుంటూ పోతే ఏం చెప్పాలని అంటూ ప్రశ్నించింది రేణు. కచ్చితంగా వాళ్లు చేసింది తప్పే కాబట్టి చంపడం కరెక్టే కానీ అలా చంపడం మాత్రం సరైంది కాదని చెబుతుంది రేణు దేశాయ్. అదే స్థానంలో మంత్రి కొడుకు ఉంటే ఇలాగే నడిరోడ్డు మీద కాల్చేస్తారా అని ప్రశ్నించింది రేణు. కచ్చితంగా అలా చేసే వాళ్లు కాదు.. అక్కడ పెద్దోళ్ల కొడుకులు ఉంటే చంపేంత దమ్ము ఎవ్వరికీ లేదని చెబుతుంది రేణు. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ పడాల్సిన రీతిలో పడాలి లేదంటే అందరికీ ఒకేలా న్యాయం చేయాలంటుంది రేణు. వీళ్లను ఎన్కౌంటర్ చేసినపుడు కచ్చితంగా వాళ్లను కూడా ఎన్కౌంటర్ చేయాల్సిందే కదా అంటుంది. మొత్తానికి రేణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.