ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న కీర్తి సురేష్..!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2020, 08:01 PM



కీర్తి సురేష్ బాలీవుడ్ మైదాన్ సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సయ్యద్ రహీం అనే ఫుడ్ బాల్ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైదాన్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత బోని కపూర్ తో కీర్తి సురేష్ మాట్లాడి ఈ సినిమా నుండి బయటికొచ్చేసిందంటున్నారు. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తి చాలా తక్కువ వయసు గా ఉన్న అమ్మాయిగా కనబడంతో.. కీర్తి సురేష్ కి అంతగా నచ్చకపోవడంతో.. ఈ సినిమా నుండి తానే తప్పుకుంటున్నట్లుగా బోణీ కపూర్ కి చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com