మలయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో ప్రధాన పాత్రను బాలకృష్ణతో చేయించాలని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ భావిస్తోంది. అయితే, బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆయన మలయాళ సినిమాను చూశాక ఏ నిర్ణయం చెబుతారని అంటున్నారు. మరో పాత్రకు గాను రానా, రవితేజ పేర్లు వినిపిస్తున్నాయి.