రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్, శర్వానంద్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక ఇలా కెమెరా కంటపడింది నెట్టింట్లో ఈ చిత్రాలు వైరల్ గా మారాయి.