ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్ గా నిత్యా మీనన్ కన్ఫర్మ్.!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 30, 2021, 01:26 PM



సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో  అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మాస్ లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం షూట్ ఇటీవలే మొదలు కాగా మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు.  ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కూడా స్టార్ నటీమణుల పేర్లు కొన్నాళ్లుగా వినిపిస్తుండగా వాటిలో నిత్యా మీనన్ పేరు కూడా వినిపించింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఆమె ఈ చిత్రంలో ఉన్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈరోజే అనౌన్సమెంట్ తో తమ సినిమాకి ఆమెను వెల్కమ్ చెబుతూ అధికారికంగా ప్రకటించారు. అయితే నిత్యా రోల్ పవన్ సరసన ఉండనున్నట్టు తెలుస్తుంది. అలాగే రానా కి ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది మరి ఆమె రోల్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com