ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత తరపు లాయర్ పై కోర్టు ఆగ్రహం...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 22, 2021, 08:14 AM



టాలీవుడ్ నటి సమంత మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సమంత తరపు లాయర్ బాలాజీ కోర్టును కోరారు. దీంతో కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అందరూ సమానులేనని స్పష్టం చేసింది. పేరున్న వ్యక్తా? కాదా? అనేది తమకు అనవసరం అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రొసీజర్ ప్రకారం అరగంట తర్వాత వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com