యాష్ హీరోగా నటించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.అయితే కేజీఎఫ్ పార్ట్ 1 భారీ హిట్ గా నిలించింది. ఇపుడు ,కేజీఎఫ్ 2' సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. అయితే ఈ సినిమలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించాడు. తాజాగా అయన ఈ సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసాడు. ఈ సినిమాలో హీరోయినిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించాడు.