ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“సర్కారు వారి పాట” వాయిదా పడనుందా...?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 12:58 PM



పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ బాబు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది మేకర్స్. మరోవైపు ఊహించని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఏప్రిల్ నుంచి షిఫ్ట్ అయిందని అంటున్నారు. ఈ సారి ఆగస్ట్ నెలతో రిలీజ్ కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. మరి మోస్ట్ అవైటెడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com