లగడపాటి శిరీష శ్రీధర్ కుమారుడు విక్రమ్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'రౌడీ బార్స్'లో అనే సినిమాలో నటించాడు. విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’.ఈ సినిమాకి ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాని ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు.