ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప ది రైజ్'.ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్రీ అయ్యి ఫ్యామిలీతో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు.అయన తన కుటుంబం తో కలిసి ఈ నెల ప్రారంభం లో తన వైఫ్ స్నేహ రెడ్డి తో కలిసి గోవా కి వెళ్ళారు.ప్రస్తుతం, ఐకాన్ స్టార్ దుబాయ్లో ఉండగ, ఇన్స్టాగ్రామ్లో బన్నీ AURA పూల్ వద్ద నిలబడి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు.హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్లో ప్రారంభించిన తర్వాత కూడా 'పుష్ప' హిందీలో దాదాపు 100 కోట్లు వసూలు చేసింది అని మూవీ మేకర్స్ వెళ్లడించారు.పుష్ప 2' మార్చిలో సెట్స్పైకి రానుండి అని సమాచారం.