నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న"అన్ స్టాపబుల్" టాక్ షోకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.బాలయ్య లోనీ కోపం మాత్రమే కాదు ఈ షో ద్వార అయన లో ఉన్నా ఫన్నీ మరియు నాటీ యాంగిల్ ని కూడా ప్రేక్షకులు చూశారు.అయన హోస్టింగ్ స్టైల్ మరియు కామెడీ టైమింగ్ షో ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పొచ్చు.మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ, నేచురల్ స్టార్ నాని, SS రాజమౌళి, MM కీరవాణి, సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రానా దగ్గుబాటి సీజన్ 1లో అతిధులుగా వచారు ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ బాలయ్య తో కనిపించనున్నారు. సీజన్ 1లో ఓక ఎపోసైడ్ కి బాలయ్య 40 లక్షలు ఛార్జ్ చేసాడు , టోటల్ గా బాలయ్య ఈ షో ద్వారా 5 కోట్లు సంపాదించారు.ఇటీవల తాజాగా ప్రపంచంలోని టాప్ 50 టాక్ షోల జాబితాలో 18వ స్థానంలో నిలిచి అరుదైన ఘనతను సాధించింది.సీజన్ 2 కి కూడా బాలకృష్ణ నే హోస్ట్ చేయమని ఆహా టీమ్ అడుగగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడి.అయితే సెకండ్ సీజన్ కోసం బాలయ్య బాబుకి ఎక్కువ పారితోషికం ఇవ్వనున్నట్టు సమాచారం.