హైదరాబాద్: హరికృష్ణ లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని హీరో నాగార్జున అన్నారు. హరికృష్ణకు నివాళులర్పించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల క్రితమే హరికృష్ణ నాకు ఫోన్ చేశారు. చాలా రోజులైంది తమ్ముడు కాలవాలి అన్నారు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం. సీతారామరాజు సినిమా నుంచి మేం చాలా క్లోజ్గా ఉండేవాళ్లం. హరికృష్ణ మృతిని జీర్ణించుకోలేకపోతున్నాం’’అని అన్నారు.