ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌బడ్డీని ప్ర‌మోట్ చేస్తున్న రాజ‌మౌళి

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 04, 2018, 09:54 AM



అచ్చమైన గ్రామీణ క్రీడ క‌బ‌డ్డీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌మోట్ చేయ‌నున్నారు.. త్వరలోనే ఈ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది. ఈ నేప‌థ్యంలో రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్ ను స్పాన్స‌ర్ చేస్తున్నారు. ఈ టీమ్ కు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్ గా వ్యవహరించ‌నున్నారు.. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com