రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. ఈ క్రమంలో బల్గేరియా దేశానికి సందర్శించారు. ఈ క్రమంలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి ...బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్తో కలిసి ’బ్రహ్మాస్త్ర’ సెట్స్ను విజిట్ చేశారు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ‘బ్రహ్మాస్త్ర’ సెట్స్లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ అయ్యాయి. రణ్బీర్, ఆలియా సహా టీం మొత్తాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకున్నారు.