నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందూ మెండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జి 5'లో స్ట్రీమింగ్ అవుతుంది.