యంగ్ హీరో గోపీచంద్ తో జిల్ మూవీలో జతకట్టి హిట్ కొట్టిన హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి అతడితో జత కట్టేందుకు నిరాకరించింది.. తొలి ప్రేమ హిట్ తర్వాత రాశీ మూవీల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది.. ఈ నేపథ్యంలో గోపీచంద్ తాజాగా తిరు దర్శకత్వంలో ఒక మూవీ చేసేందుకు అంగీకరించాడు. ఈ మూవీకి అనిల్ సుంకర నిర్మాత. ఈ మూవీలో రాశీఖన్నాను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే ఆమె ఖండించింది.. గోపీచంద్ మూవీలో తాను నటించడం లేదంటూ ట్విట్ చేసింది రాశీ ఖన్నా..
“Not true!” https://t.co/KJegRDGEww
— Raashi Khanna (@RaashiKhanna) December 14, 2018