ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు రోజులలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'మిషన్ రాణిగంజ్‌'

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 04:54 PM



టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ రాణిగంజ్‌' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 1, 2023 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని సమాచారం. పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్ మరియు ఇతరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని  పూజా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎకె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com