ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు స్మాల్ స్క్రీన్ పై మెరవనున్న 'మంగళవరం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 03:00 PM



అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవరం' సినిమా నవంబర్ 17, 2023న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ సినిమా ఏప్రిల్ 19న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా మూవీస్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది.


ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com