ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'విమానం'

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 06:21 PM



ప్రముఖ దర్శకుడు, బహుముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'విమానం' సినిమా ZEE5లో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 21, 2024న జీ తెలుగు ఛానెల్‌లో మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ని ప్రదర్శించడానికి షెడ్యూల్ చేయబడింది.


ఈ సినిమాలో ధనరాజ్, మీరా జాస్మిన్, అనసూయ, మాస్టర్ ధ్రువన్, రాజేంద్రన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com