అవును రష్మీ సుధీర్ కి ఐ లవ్ యూ చెప్పింది. ఎక్కడ అనుకుంటున్నారా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'ఈటీవీ' లో వస్తున్న 'ఢీ' షో లో. కానీ అది నిజంగా కాదు కేవలం ఫన్ కోసమే. అయిన రష్మీ సుధీర్ ల జోడి అంటే నెటిజన్స్ కి ఒక రకమైన ఫీలింగ్. టీవీ షోలలో వాళ్ళు చేసే సందడికి వాళ్ళ ఫాన్స్ ఫిదా అయిపోతుంటారు. ఆన్ స్క్రీన్ మీద లవర్స్ గా నటించే వీళ్ళు ఆఫ్ స్క్రీన్ లో కూడా లవర్స్ అయితే బాగుండు అని అనుకుంటారు కొంత మంది అభిమానులు. చూద్దాం మరి ఈ జంట ఎక్కడికి వెళ్తుందో....