హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరో గా 'వాల్మీకి ' అనే సినిమా రూపొందించబడుతుంది . ఈ సినిమా ని తమిళ్ మూవీ 'జిగర్తాండ ' కి రీమేక్ గా రూపొందిస్తున్నారు . ఈ సినిమా లో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతుంది. తాజా సంచికరం ప్రకారం ఈ చిత్ర యూనిట్ ఈ సిసినిమా ని సెప్టెంబర్ 6 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు . డైరెక్టర్ ఈ సినిమా ని గ్యాంగ్స్టర్ కామెడీ మూవీ గా రూపొందిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ ని జులై లో పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు .