నటి రేణుదేశాయ్ ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనగర్, జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఈ వార్తను ఓ వైబ్ సైట్ కవర్ చేసింది. ఆ వార్తలో ‘పవన్ కల్యాణ్ పిల్లలతో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్’ అని టైటిల్ పెట్టాడు. దీనిపై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఎలా బాధ పెడుతున్నాడు ఇప్పుడు అని రేణుదేశాయ్ ఫేస్ బుక్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.