ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ప్రతిరోజూ పండగే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 09:53 PM



చిత్రలహరితో హిట్ ట్రాక్ లో పడ్డ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కొంత గ్యాప్ తో మరో సినిమాకి సిద్ధమయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు మారుతి తో ఓ సినిమా చేయబోతున్నాడు తేజ్. ప్రతిరోజూ పండగ రోజే అంటూ సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈరోజు పూజతో మొదలయ్యాయి. రాశీఖన్నా హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com