ప్రముఖ బాలీవుడ్ జంట దీపికా రణవీర్ సింగ్లు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు . వీరి వివాహం జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తమ మొదటి వివాహ వేడుకను కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో జరుపుకున్నారు . ఈ క్రమంలో దీపికా-రణవీర్ నవంబర్ 14న తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం నవంబర్ 15వ తేదీన అమృతసర్లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.