ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి శ్రీనివాస్ 5వ చిత్రంలో రెండవ హీరోయిన్ ఎవరంటే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 07, 2018, 12:57 PM



నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 5 వ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మొదటి హీరోయిన్ గా నటిస్తుంటే మెహ్రీన్ మరో కథానాయికగా నటించనుంది. వంశధార క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క హిందీ శాటిలైట్ హక్కులు రూ.9.50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.


బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సాయి శ్రీనివాస్ ఈ చిత్రం తరువాత తేజ దర్శకత్వంలో నటించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com