ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నివేదా చిట్కాను పట్టించుకోని నెటిజన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2020, 08:48 AM



కరోనా మహమ్మారిని  ఎదుర్కొవటం చాలా సింపుల్ అట. టాలీవుడ్‌ హీరోయిన్‌ నివేదా పెతురాజ్‌  ఓ సింపుల్‌ చిట్కాతో కరోనాను అడ్డుకోవచ్చంటోంది. పసుపు.. తులసి.. అల్లం కలిపిన కషాయాన్ని తాగితే ఈ వైరస్‌ను నిరోధించవచ్చట. ఈ కషాయాన్ని తాగుతున్న ఫోటోను  పోస్టు చేసి ఈ క్యాప్షన్‌ పెట్టింది. ఇదే కనుక నిజమయితే ఇంతమందిని వణికిస్తున్న కరోనా ఇంత చిన్న చిట్కాకు లొంగిపోతుందన్నమాట  కాకపోతే చెప్పింది పెద్ద నటి కాదు.అందుకే ఈ చిట్కాను ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com