ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 12:17 PM








బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ. 2015లో వచ్చిన 'చంద్రిక' చిత్రం తర్వాత కామ్నా జెఠ్మలానీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినపడుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న చిత్రంతో కామ్నా జెఠ్మలానీ నటించనుందట. మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో కామ్నా జెఠ్మలానీ తల్లిపాత్రలో నటించనుందట.









 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com