మలయాళంలో వచ్చిన 'హెలెన్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా, ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినపడుతుంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తారు. తాజాగా 'గుంజన్ సక్సేనా' చిత్రంలో కథానాయికగా నటించింది జాన్వీ.