శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'అర్జున ఫల్గుణ'.ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి తేజా మార్ని దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటిటి ఆహాలో జనవరి 26న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.