సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఫిబ్రవరి 11న ''డీజే టిల్లు'' సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ ,ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రలు నటించారు.ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ నిర్మించింది.